మహారాష్ట్రలో మంగళవారం 869 కొత్త కోవిడ్-19 కేసులు నమోదుయ్యాయి, మొత్తం సంఖ్య 81,06,272 కు మరియు మరణాల సంఖ్య 1,48,269 కు చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు.గత 24 గంటల్లో 1,328 మంది కరోనా నుండి కోలుకున్నారు,రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.08% కాగా, మరణాల రేటు 1.82%గా ఉందని అధికారి తెలిపారు.గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 20,169 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, మొత్తం కేసుల సంఖ్య 8,42,44,752కి చేరుకుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa