ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి రోజా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 14, 2022, 03:06 PM

నగరి మున్సిపాలిటీ పరిధిలోని పుదుపేట నందు అంచనా విలువ రూ. 80. 00 లక్షలతో నిర్మించిన డాక్టర్ వైయస్సార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనమును బుధవారం మంత్రి రోజా ప్రారంభించారు. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా చిత్తూరు జిల్లా కలెక్టర్ శ్రీహరి నారాయణ పాల్గొన్నారు. మన రాష్ట్రం లో వైద్య వ్యవస్థను గురించి వివరిస్తూ దేశ చరిత్రలోనే రాష్ట్ర చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి ఎవరూ చేయనటువంటి సంస్కరణలను వైద్య శాఖలో తీసుకువచ్చారని, ఏ విధంగా అయితే దేశ ప్రజలు ప్రతిపక్షాలు సైతం మెచ్చుకునే విధంగా చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న అని అటువంటి వ్యక్ర్తి పాలనలో మనముండడం మన అదృష్టం అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa