ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం ముంపు గ్రామాల బాధితులకు తీవ్ర అన్యాయం జరిగింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 16, 2022, 12:40 PM

ప్రజా ప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంతో పోలవరం ముంపు గ్రామాల బాధితులకు తీవ్ర అన్యాయం జరిగిందని జగ్గంపేట నియోజకవర్గం జనసేన ఇంచార్జి పాటంశెట్టి సూర్యచంద్ర తెలియజేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... జగ్గంపేట నియోజకవర్గం R&R కాలనీలో జనసేనవనరక్షణ 191వరోజు కార్యక్రమంలో ప్రతి ఇంటి దగ్గర తమ కష్టాలు తెలియజేసిన బాధితులు...సమస్యల పరిష్కారానికి బాధితులతో కలిసి కార్యాచరణ రూపొందించి న్యాయం కోసం పోరాడుదామని జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని ధైర్యం చెప్పడం జరిగింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa