శ్రీకాకుళం జిల్లా మాజీ సైనికులకు, మాతలకు మరియు సైనిక వితంతువులు కు అందరికీ ముఖ్య సమాచారం నిమిత్తం. తేది 25 సెప్టెంబర్ 2022 ఆదివారం ఉదయం 0930 గంటలకు మన జిల్లా మాజీ సైనికుల సమాఖ్య శ్రీకాకుళం జనరల్ బాడీ మీటింగ్ ను ఏర్పాటు చేయుటకు నిర్ణయించటం జరిగిందని జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు కే పూర్ణచంద్రరావు ప్రకటనలో తెలిపారు. గురువారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ ఈ మీటింగ్ లో ముఖ్యం గా మాజీ సైనికుల పెన్షన్ సమస్యల పరిష్కారం గూర్చి మరియు అందరికీ స్పస్ గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని మండల యూనియన్ల నుంచి పెద్దలు వచ్చి అటెండ్ అయితే ఈ స్పస్ సమస్యలలో మన మండలం లోని మాజీ సైనికులకు హెల్ప్ చేయవచ్చు. పెన్షన్ సమస్య వున్న వారు తప్పని సరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనవి. మన జిల్లా మాజీ సైనికులు, వీర మాతలు మరియు సైనిక వితంతువులు అందరూ హాజరు కాగలరు అని విజ్ఞప్తి. ఈ మెసేజ్ మన శ్రీకాకుళం జిల్లా మాజీ సైనికులు, వీర మాతలు మరియు సైనిక వితంతువులు అందరికీ తెలియజేయగలరు. వేదిక: డిఈఏఫ్ శ్రీకాకుళం కార్యాలయం పెద్ద రెల్లి వీధి, శ్రీకాకుళం, ఆర్ఎస్విపి 9439456757కె. పూర్ణ చంద్ర రావు కటకం ప్రెసిడెంట్ మరియు కార్యవర్గం శ్రీకాకుళం జిల్లా మాజీ సైనికుల సమాఖ్య రిజిస్టర్డ్ నంబర్: 465/2020 ప్రకటనలో తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa