ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమస్యలపై వినతిపత్రం సమర్పించిన జనసేన నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 05:28 PM

పాలకొండ మండలంలోని డెంగీ సమస్యలతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, ప్రజలను రక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోకి జనసేన నియోజకవర్గ నాయకులు గర్భాన సత్తిబాబు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ విషయంపై ఎంపీడీవో సానుకూలంగా స్పందించారని జనసేన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గర్భాపు నరేంద్ర, పెనుకొండ రాజశేఖర్, సాయికుమార్, సంతోష్, తదితరులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa