ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు కమలాపురంలో నిర్వహించారు. ఆదివారం ఉదయం గాంధీ జయంతి సందర్భంగా కమలాపురం నగర పంచాయతీ కార్యాలయంలో ఆవరణంలో గల మహాత్మా గాంధీ విగ్రహానికి నగరపంచాయతీ చైర్ పర్సన్ మార్పూరి మేరి, వైస్ చైర్మెన్ లు మహమ్మద్ సాదిక్, మారుజోళ్ల శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ నిరాడంబరుడు, వృత్తి విద్యను ప్రోత్సహించిన వ్యక్తి అని గాంధీ మార్గం అనుసరణీయమని నగర పంచాయతీ చైర్ పర్సన్ మార్పులు మేరీ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa