ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోమవారం నుంచి రెండు రోజుల గుజరాత్‌లో పర్యటించనున్నా ద్రౌపది ముర్ము

national |  Suryaa Desk  | Published : Sun, Oct 02, 2022, 10:08 PM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం నుంచి రెండు రోజుల పాటు గుజరాత్‌లో పర్యటించనున్నట్లు రాష్ట్రపతి భవన్‌ తెలిపింది.భారత రాష్ట్రపతి హోదాలో ఆమె గుజరాత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి అని ఆదివారం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.సోమవారం అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని ద్రౌపది ముర్ము  సందరిస్తారు. ఆ రోజు తర్వాత, గాంధీనగర్‌లోని నీటిపారుదల, నీటి సరఫరా మరియు ఓడరేవు అభివృద్ధికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆమె శంకుస్థాపన చేస్తారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa