ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి: బాబురావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 06, 2022, 02:20 PM

బాపట్ల సూర్యలంక బీచ్‌లో చనిపోయిన మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం నేత బాబురావు డిమాండ్ చేశారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ సింగ్‌నగర్‌లో బాధిత కుటుంబసభ్యుల ఆందోళనకు దిగారు. మృతులంతా పేద కుటుంబాలవారు కావడంతో రూ.50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగ్‌నగర్ శాంతినగర్ సెంటర్లో మృతదేహాలతో ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం నేత బాబురావు డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa