ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామూహిక మరుగుదొడ్డిని రెండు సార్లు శుభ్రం చేయించాలి: కమీషనర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 13, 2022, 10:28 AM

గుంతకల్లు పట్టణంలోని కూర గాయల దినసరి మార్కెట్టులోని సామూహిక మరుగుదొడ్లను శాని టేషన్ అధికారులు సిబ్బందితో ప్రతి రోజూ రెండు సార్లు శుభ్రం చేయిం చాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఆదేశించారు. గురువారం కమీషనర్ శేషన్న కూరగాయల మార్కెట్టును పరిశీలించారు. అదే విధంగా అక్కడ ఉన్న గొర్రెల కబేలాను పరిశీలించి అక్కడ ఉన్న అపరిశుభ్రంతపై సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ప్రాతినిధ్యం కూరగాయలు కొనుగోలు చేసేందు కు ప్రజలు వస్తుంటారని కావున మార్కెట్టు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని శానిటేషన్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa