ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 26, 2022, 05:21 PM

చిలకలగూడ దూద్ బావి లో ఉదయం సంభవించిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో గాయపడి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు వ్యక్తులకు మెరుగైన చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మొత్తము 8 మంది గాయపడగా అందులో నారాయణస్వామి వ్యక్తి చనిపోయారు. ఖలీమా బేగం, జాఫర్, నర్సింగరావు, శ్రీనివాస్ లను యశోద ఆసుపత్రికి తరలిస్తున్నాం. మృతి చెందిన నారాయణ స్వామి కుటుంబాన్ని ఆదుకుంటాం అని పద్మ రావు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa