ట్రెండింగ్
Epaper    English    தமிழ்

179 రన్స్ చేసిన భారత్

sports |  Suryaa Desk  | Published : Thu, Oct 27, 2022, 02:59 PM


టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నెదర్లాండ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 రన్స్ చేసింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 62*, సుర్యకుమార్ యాదవ్ 51*, రోహిత్ శర్మ 53, కేఎల్ రాహుల్ 9 రన్స్ చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో క్లాసెన్, మీకెరెన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో గెలవాలంటే నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 180 పరుగులు చేయాలి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa