రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సొంతరాష్ట్రం ఒడిశాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నేడు పూరీ క్షేత్రాన్ని సందర్శించారు. బొడొదండో ప్రాంతంలో కాన్వాయ్ ను ఆపి, అక్కడ్నుంచి కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. దాదాపు 2 కిలోమీటర్లు నడిచి జగన్నాథుడిని దర్శించుకున్నారు. దారిపొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ, ఆమెకు స్వాగతం పలికిన చిన్నారులను పలకరించారు. ఆమె వెంట కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa