నా పేరు మెరుగుల నాగరాజు వయస్సు 23.అమ్మ గౌరీశ్వరి, నాన్న గౌరి నాయుడు లేటు, ఉనుకూరు గ్రామము, రేగిడి ఆమదాలవలస మండలం , శ్రీకాకుళం జిల్లా. ఎవరెస్ట్ సెలక్షన్ లో భాగంగా అల్ ఇండియా నుంచి 53 మంది ప్రయాణం మొదలుపెట్టాము దర్జ్లీయింగ్ 7రోజులు ట్రైనింగ్ తరువాత కబ్బురు సౌత్ పర్వతం,వెస్ట్ సిక్కిం ఇండియా అధిరోహించారు ఎత్తు17,650 అడుగులు 5400 m .ప్రారంభం తేదీ 26/10/2022 చేరుకున్నతేది 09/11/2022 మొత్తం 20రోజులు ప్రయాణం తరువాత టాప్ కి చేరుకున్నాం 53 మంది లో 39 మంది రీచ్ అయ్యాము .అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి నేను ఒక్కడినే ,తరువాత ప్రయత్నం ఎవరెస్ట్ పర్వతం ఎక్కడం. నాకు ఆర్థికంగా సహకరించిన వారు డాక్టర్.దానేటి శ్రీధర్ గారు ఆర్మీ కాలింగ్ సంస్థ వ్యవస్థాపకులు బివి రమణ మరియు మా ఊరు టీచర్స్ కు ధన్యవాదాలు .80,000/- వరకు ఖర్చు అయ్యింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa