ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యసభ హౌస్‌ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సీఎం రమేష్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 14, 2022, 09:01 PM

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సోమవారం కొత్త బాధ్యతలు స్వీకరించారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సీఎం రమేష్ 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు.ఈ క్రమంలో ఆయనను రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా నియమిస్తూ ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్ కడ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో సోమవారం పార్లమెంట్‌లో రాజ్యసభ హౌస్‌ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన రమేష్ అధికారులతో కమిటీ కార్యకలాపాలను సమీక్షించారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa