ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Mon, Nov 14, 2022, 09:15 PM

స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత స్వల్ప లాభాల్లో ఉన్న మార్కెట్లు ఆ తర్వాత నష్టాల్లోకి మారాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 170 పాయింట్లు నష్టపోయి 61,624 వద్ద నిలిచింది. నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయి 18,329 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : కోటక్ బ్యాంక్ (1.27%), టాటా స్టీల్ (1.07%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.05%), ఇండస్ ఇండ్ బ్యాక్ (1.04%), ఇన్ఫోసిస్ (0.89%).


టాప్ లూజర్స్ : డాక్టర్ రెడ్డీస్ (-3.94%), ITC (-2.57%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.83%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.42%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.32%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa