యుఎఇ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సోమవారం నుండి భారతదేశంలో అధికారిక పర్యటనకు వస్తున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆయనతో పాటు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంటుంది. ఈ పర్యటనలో షేక్ అబ్దుల్లా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్తో చర్చలు జరుపుతారు.ఈ పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక మరియు పరస్పర ఆసక్తి ఉన్న ప్రపంచ సమస్యలపై రెగ్యులర్ సంప్రదింపులలో భాగంగా ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa