ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్రోల్ పోసి వ్యక్తిని సజీవదహనం చేసిన దుండగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 16, 2022, 12:46 PM

అన్నమయ్య జిల్లాలోని రాజంపేటలో  అంకాల్ రెడ్డి అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. రాజంపేట నుంచి కడపకు వెళ్ళే మార్గంలోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ ప్రక్కన ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనాస్థలాల్ని పరిశీలించారు. మృతుడి స్వస్థలం మైదుకూరుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa