ఐటీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధిగా కొత్తచెరువు మండలం మైలసముద్రం గ్రామానికి చెందిన కిలారిశ్రీనాథ్ ను మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నియమించారు. తనదైనశైలిలో ప్రభుత్వ విధానాలపై గళం విప్పి ప్రజలను చైతన్యవంతులుగాచేస్తూ. ప్రజాసమస్యలపై పోరాడుతున్న కిలారిశ్రీనాథ్ను అధికారప్రతినిదిగా నియమించినట్టు పల్లె తెలిపారు. తన ఎంపికకు సహకరించిన సీనియర్ నాయకులు సాలక్కగారి శ్రీనివాసులు, ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు కొత్తపల్లి జయప్రకాశ్కు కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa