విశాఖ పశ్చిమ ఇంచార్జి శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ఆ దేశాలమేరకు, వారి సహకారంతోమంగళవారం 58 వార్డ్ కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యులు, టౌన్ ప్లానింగ్ చైర్మన్ గులిగిందాల లావణ్య చేతులు మీదుగా 55 మందికి కొత్త పెన్షన్స్ పంపిణి చెయ్యటం జరిగింది. ఈ సందర్బంగా కార్పొరేటర్ లావణ్య మాట్లాడుచు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పూర్తిగా ప్రజలకు చేరు విధముగా పని చేస్తామని ఇప్పటివరకు వార్డ్ లో ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం చేశామని మిగిలిన గ్రామాలలో జరుగుతుంది అన్నరు.
ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని మీరు అందరు జగన్నాను ఆశీర్వాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయం కన్వీనర్లు వేణుగోపాల్ రెడ్డి, అప్పల రెడ్డి, సత్యవతి, అప్పలరాజు, చంద్రరావు, ప్రసాద్ రెడ్డి, సుబ్బలక్ష్మి, శ్రీనివాస్ రాజు, చుక్క వరలక్ష్మి, జగన్నాధము, బుజ్జి, బాబీ, వనమాడ అప్పలరాజు కనకమహాలక్ష్మి, బెనెఫిషరీస్, వాలంటీర్స్, సెక్రరటరీస్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa