ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన నియోజకవర్గంలో పర్యటించడానికి ఎమ్మెల్యేకు అనుమతి కావాలా...?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 05, 2023, 06:50 PM

 కుప్పం ఘటన ప్రజాస్వామ్యానికే చీకటి రోజని ఎంపీ రామ్మోహన్ నాయుడు  అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో పర్యటించడానికి ఎమ్మెల్యేకు అనుమతి కావాలా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే జగన్ చీకటి జీవోలు తీసుకువచ్చారని మండిపడ్డారు. జగన్‌రెడ్డి  ఓటమి భయానికి ఈ చీకటి జీవోలే నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యాన్ని జగన్‌రెడ్డి ఖూనీ చేస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa