ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చివరి టీ20లో 228 పరుగులు చేసిన టీమిండియా

sports |  Suryaa Desk  | Published : Sat, Jan 07, 2023, 09:08 PM

రాజ్‌కోట్‌లో శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. టీమిండియా బ్యాట్స్ మన్ లో సూర్యకుమార్  51 బంతుల్లో 112 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.ఓపెనర్ శుభమన్ గిల్ 46, రాహుల్ త్రిపాఠి 35 పరుగులు చేసారు. ఓపెనర్ ఇషాన్ కిషన్ 1, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 4, దీపక్ హుడా 4 పరుగుల వద్ద ఔటయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa