ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనస్తాపంతో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 21, 2023, 01:32 PM

కలకడ మండలంలోని దిగువతాండ పంచాయతీ ఎగువ తాండకు చెందిన రెడ్డినాయక్‌(20) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొనట్లు SI నాగరాజు తెలిపారు. ఆయన కథనం మేరకు రెడ్డినాయక్‌ తండ్రి శంకర్‌నాయక్‌ పక్షపాతం సోకడంతో వైద్యానికిగాను అప్పులు చేసినట్లు తెలిపా రు. తండ్రి వ్యాధి నయంకాకపోగా అప్పులు తీరకపోవడంతో యువకుడు మద్యానికి బానిసైనట్లు తెలిపారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తునట్లు ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa