ఐపీఎల్లో భాగంగా బెంగళూరు (ఆర్సీబీ), లక్నో (ఎల్ఎస్జీ) జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 126 పరుగులు చేసింది. అయితే 127 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లక్నో జట్టు నిర్ణీత 19.5 ఓవర్లలో 10 వికెట్లకు 108 పరుగులు చేసి ఓడిపోయింది.కృష్ణప్ప గౌతమ్ 23 పరుగులు మినహా మిగిలిన ప్లేయర్లు విఫలం అయ్యారు.కేఎల్ రాహుల్ (0 నాటౌట్) లక్నోను గెలిపించుకోలేకపోయాడు. ఆర్సీబీ బౌలర్లలో జాష్ హేజల్ వుడ్, కరణ్ శర్మలు చెరో రెండు వికెట్లు తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa