ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నైరుతి రుతుపవనాల రాకతో కేంద్రం అలర్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 12, 2023, 04:27 PM

నైరుతి రుతుపవనాలు ఈ నెల 8న ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకాయి. ఆదివారం దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశించాయి. వేగంగా నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో కేంద్రం అప్రమత్తమైంది. భారీ వర్షలు, వరదల పట్ల అధికారులు సన్నద్ధంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. ఈ క్రమంలో మంగళవారం కేంద్రమంత్రి అమిత్ షా వర్షాలు, వరదలు, తుఫానుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కోస్తా ప్రాంత రాష్ట్రాల ప్రభుత్వ అధికారులతో సమావేశం కానున్నారు. అన్ని విషయాలపై సంక్షిప్తంగా చర్చించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa