ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముస్లింలకు అన్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 19, 2023, 03:06 PM

అనంతపురం జిల్లా, పామిడి పట్టణంలోని ఎద్దులపల్లి రోడ్డులోని తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు ఎంహెచ లక్ష్మీనారాయణరెడ్డి స్వగృహంలో మంగళవారం ముస్లిం మైనార్టీలతో టీడీపీ మైనార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సయ్యద్‌ సైఫుద్దీన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....  టీడీపీ హయాంలో ముస్లింలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందాయన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆ పథకాలకు స్వస్థి పలికిందన్నారు. ఈనెల 30న జిల్లా కేంద్రంలోని కమ్మభవనలో నిర్వహిస్తున్న ముస్లిం మైనార్టీ సదస్సుకు పెద్దఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa