ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉన్నతాధికారులతో సమావేశమైన జవహర్‌రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 05, 2023, 02:49 PM

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, రాష్ట్ర విభజనలో భాగంగా స్థానికత, జోనల్‌ వ్యవస్థ పునర్వవస్థీకరణ చేయాల్సిన నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ప్రతిపాదనలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినందున పాత జోనల్‌ విధానంలో మార్పు చేసి కొత్త జిల్లాలను కలిపి కొత్త, మల్టీ జోన్లు ఏర్పాటు చేసేందుకు వీలుగా రాష్ట్రపతి ఉత్తర్వుల సంఖ్య 1975కు సవరణ చేసేందుకు ప్రతిపాదిత అంశంపై సీఎస్‌ సమీక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa