ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Mon, Aug 07, 2023, 08:19 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 232 పాయింట్లు లాభపడి 65,953 వద్ద ముగిసింది. నిఫ్టీ 80 పాయింట్లు పుంజుకుని 19,597 వద్ద నిలిచింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : మహీంద్రా అండ్ మహీంద్రా (4.23%), సన్ ఫార్మా (2.03%), బజాజ్ ఫిన్‌సర్వ్ (1.63%), టీసీఎస్ (1.20%), ఇన్ఫోసిస్ (1.04%).
టాప్ లూజర్స్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.94%), టాటా మోటార్స్ (-0.81%), యాక్సిస్ బ్యాంక్ (-0.43%), కోటక్ బ్యాంక్ (-0.43%), బజాజ్ ఫైనాన్స్ (-0.40%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa