ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రాధాన్యత పనులు త్వరితగతిన పూర్తి చేయండి: కమిషనర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 21, 2023, 08:12 PM

గుంతకల్లు పట్టణంలోని 24వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన ప్రాధాన్యత గల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం వైస్ చైర్ పర్సన్ నైరుతిరెడ్డి ప్రతినిత్యం వహిస్తున్న 24 వ వార్డులో ఆమె తో పాటు కమిషనర్, డిఇ రామ్మూర్తి, ఏఇ శ్రీకాంత్ పర్యటించారు. ప్రాధాన్యత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa