ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శికి నోటీసు అందజేసిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 22, 2023, 06:23 PM

ఈ నెల 23న విజయవాడ లో ఫ్యాప్టో ఆధ్వర్యంలో తలపెట్టిన 12 గంటల నిరసన ధర్నా కు , ఛలో ఇబ్రహీంపట్నం ఫ్యాప్టో ధర్నా కార్యక్రమానికి వెళ్లరాదని యు టి ఎఫ్ శ్రీసత్యసాయిజిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ కి పెనుకొండ పోలీసులు మంగళవారం నోటీసు అందజేశారు. ఈ సందర్బంగా సుధాకర్ మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు తీర్చమని ప్రభుత్వాన్ని అడిగితే, తీర్చకపోగా నిరంకుశంగా అణచివేయడం ఎంత వరకూ సమంజసం అని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa