ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భక్తుల విజ్ఞప్తి వారి దృష్టికి తీసుకెళతాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 02, 2023, 02:09 PM

తిరుమలలో క్రూరమృగాల కదలికల నేపథ్యంలో భక్తుల భద్రత దృష్య్టా అటవీ అధికారుల సూచన మేరకు అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో 12 ఏళ్ల లోపు పిల్లలను మధ్యాహ్నం 2 గంటల వరకు, పెద్దలను రాత్రి 10 గంటలకు వరకే అనుమతిస్తున్నామని ఈవో ధర్మారెడ్డి  వివరించారు. ఘాట్‌రోడ్లలో కూడా ద్విచక్ర వాహనాలను ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే అనుమతిస్తున్నామన్నారు. అయితే ఈ నిబంధనలను సడలించాలని భక్తుల నుంచి విజ్ఞప్తులు అందాయని, వాటిని అటవీశాఖ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa