ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రానికి భజన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 05, 2023, 02:03 PM

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో, అధిక ధరలు తగ్గించడంలో ఘోరంగా విఫలమైందని సీపీఎం  నాయకులూ ఆరోపించారు. గద్దెనెక్కిన మొదలు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ కార్పొరేట్‌లకు, బడా పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీని ఇస్తూ పేదల పై పన్నుల భారం మోపుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలను జగన్‌ ప్రభుత్వం వ్యతిరేకించకుండా భజన చేస్తుందన్నారు. దాని ఫలితంగా ఇచ్చిన హామీని గాలికి వదిలేసి ఏడు దఫాలు విద్యుత్‌ చార్జీలు పెంచారన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa