స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 52 పాయింట్లు లాభపడి 67,519 వద్ద ముగిసింది. నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 20,103 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : మహీంద్రా అండ్ మహీంద్రా (2.56%), టాటా స్టీల్ (1.66%), టెక్ మహీంద్రా (1.57%), నెస్లే ఇండియా (1.41%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.98%).
టాప్ లూజర్స్ : ఏషియన్ పెయింట్స్ (-1.13%), ITC (-0.75%), సన్ ఫార్మా (-0.38%), బజన్ ఫిన్ సర్వ్ (-0.29%), భారతీ ఎయిర్టెల్ (-0.29%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa