రేపల్లె డివిజన్లో గడిచిన 24 గంటల్లో గురువారం నుండి శుక్రవారం ఉదయం వరకు 45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. చుండూరు మండలంలో 1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవ్వగా అమర్తలూరులో 1. 2, భట్టిప్రోలులో 10. 8, నిజాంపట్నంలో 10. 2, నగరంలో 10. 4, రేపల్లెలో 11. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వేమూరు, కొల్లూరు, చెరుకుపల్లి మండలాలలో వర్షపాతం ఏమి నమోదు కాలేదని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa