ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మదనపల్లెలో జనంకోసం జనసేన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 17, 2023, 04:43 PM

జనసేన అధినేత పవనకళ్యాణ్‌ను రానున్న ఎన్నికల్లో ఆదరించాలని కడప జిల్లా, మదనపల్లె నియోజకర్గ నేత శ్రీరామ రామాంజనేయులు ప్రజలను కోరారు. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా సీటీఎం పంచా యతీలోని గంగాపురం, రైల్వే గేటు ఎస్సీకాలనీలలో పర్య టించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... ఆరునెలల్లో జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రానుందని, ప్రజల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని హామీ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, దారం హరిప్రసాద్‌, శ్రీరామ హరిహరన, ఆకుల శంకర్‌, శ్రీనివాసులు, పాల్గున, రామిశెట్టి నాగరాజు, నాగార్జున, వెంకటేష్‌, గంగాధర్‌, చిన్నరెడ్డి, రవీంద్ర, శ్రీను, శ్రీధర్‌, సుధాకర్‌, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa