ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మదనపల్లె లో జనసేన నుండి నూతన ఎంపిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 22, 2023, 05:01 PM

వైసీపీ రాక్షస పాలనను అంతమొందించటమే లక్ష్యంగా కడప జిల్లా, మదనపల్లె జనసేన నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని జనసేన అధినేత పవనకళ్యాణ్‌ సూచించారు. జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన మైఫోర్స్‌ మహేష్‌కు శనివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవనకళ్యాణ్‌ నియామక పత్రం అందచేశారు. ఈ సందర్భంగా పవనకళ్యా ణ్‌ మాట్లాడుతూ...పార్టీ పెట్టినప్పటి నుంచి మైఫోర్స్‌ మహే ష్‌ ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నాడని అతని సేవలను గుర్తించి జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమిస్తున్నామన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa