గాజువాకలో సోమవారం జరిగిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర లో పాల్గొనేందుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురై, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళా వలంటీరు మంగళవారం మృతి చెందింది. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అగనంపూడి సమీపంలోని కొత్తూరు కాలనీకి చెందిన కె. దుర్గాభవానీ (34) 86వ వార్డు రాజీవ్నగర్లోని డాక్యార్డు కాలనీ సచివాలయంలో మహిళా వలంటీరుగా పని చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa