ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల నగారా మోగించనున్న టీడీపీ, జనసేన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 28, 2023, 11:08 AM

 తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు జనవరి 5వ తేదీ నుంచి పర్యటించనున్నారు. ఎన్నికలకు శ్రేణులు సమయత్తమే లక్ష్యంగా చంద్రబాబు పర్యటనలు జరగనున్నాయి. జనవరి 11న నరసరావుపేటలో పవన్‌తో కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తారు. చివర్లో అనంతపురం జిల్లాలో కూడా ఉమ్మడి సభ నిర్వహించాలని ఆలోచనలో ఉన్నారు. కాగా గురువారం నుంచి చంద్రబాబు మూడు రోజులు పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. రోజుకు రెండు సభలను పెట్టి జనవరి చివరినాటికి పూర్తి చేయాలన్న ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. ఐదో తేదీన తణుకులో జరిగే సభతో ప్రారంభమవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa