జనవరి 19న విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయనున్నట్టు ఏపీ సీఎం జగన్ తెలిపారు. వైఎస్ఆర్ పింఛన్ కానుక, ఆసరా, చేయూతపై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం మాట్లాడుతూ.. 'జనవరి, ఫిబ్రవరిలో 4 కార్యక్రమాలు చేస్తున్నాం. జనవరి 1 నుంచి వైఎస్ఆర్ పింఛను రూ.3 వేలకు పెంచనున్నారు. జనవరి 1 నుంచి 8 వరకు పింఛన్ల పెంపు కార్యక్రమం..జనవరి 23 నుంచి 31 వరకు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం.. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు వైఎస్ఆర్ అప్పగింత కార్యక్రమం ఉంటుంది అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa