దేశ రాజధాని ఢిల్లీలో సందర్శించడానికి అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో అక్షరధామ్ ఆలయం ఒకటి. దీనిని స్వామినారాయణ దేవాలయం అని కూడా అంటారు.
ఈ ఆలయంలో తరచూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కర్తవ్యపథ్లోని ఇండియా గేట్ చారిత్రక ప్రదేశాలలో 1931-1933 మధ్య నిర్మించారు. వీటితో పాటు కుతుబ్ మినార్, ఎర్రకోట, లోటస్ టెంపుల్లను తప్పకుండా చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa