రానున్న ఎన్నికల్లో ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు బీజేపీ శ్రీకారం చుట్టింది. తొలి రోజు రాయలసీమ నాలుగు జిల్లాల పరిధిలోని 8 లోక్సభ స్థానాలు,
ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలోని 5 లోక్సభ స్థానాలతో పాటు నరసరావుపేటతో కలిపి మొత్తం 14 లోక్సభ స్థానాలు, వాటి పరిధిలోని 98 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa