ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్‌ వచ్చిన వెంటనే లక్షల మంది బీసీ కార్మికుల పొట్టకొట్టారు : పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 05, 2024, 08:38 PM

ఏపీ సీఎం జగన్ పై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. మంగళగిరిలో జరిగిన ‘జయహో బీసీ’ సభలో ఆయన మాట్లాడుతూ..సీఎం జగన్‌ వచ్చిన వెంటనే లక్షల మంది బీసీ కార్మికుల పొట్టకొట్టారు అని అన్నారు. ఇసుక రీచ్‌లు, క్వారీలను ఒక కంపెనీకి జగన్‌ కట్టబెట్టారు. వెన్నంటి ఉన్న బీసీలనే జగన్‌ దెబ్బకొట్టారు." అని విమ‌ర్శ‌లు గుప్పించారు.ఏటా రూ. 15 వేల కోట్లు కేటాయిస్తామని మోసం చేశారని విమర్శించారు. వైసీపీలోని బీసీ నేతలు పునరాలోచించుకోవాలని హితవు పలికారు. బీసీలకు రక్షణ చట్టం కావాలి..అందుకే మద్దుతు తెలిపానన్నారు. బీసీలు సంపద సృష్టించే స్థాయికి ఎదగడానికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa