ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగులప్పలపాడులో భానుడి భగభగలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 05, 2024, 09:54 PM

నాగులప్పలపాడు మండలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం మండలంలో 39 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ వేడిమి తాళలేక రోడ్లపై జనసంచారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. రోడ్లపై వ్యాపారాలు నిర్వహించుకునే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. అత్యవసర సమయంలో మాత్రమే బయటికి రావాలని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa