ఐపీఎల్ లో భాగంగా నేడు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. అయితే 224 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్ 19, జోస్ బట్లర్ 107 పరుగులు, సంజు శాంసన్ 12, రియాన్ పరాగ్ 34, ధృవ్ జురెల్ 2, రవిచంద్రన్ అశ్విన్ 8, రోవ్మాన్ పావెల్ 26 పరుగులు చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa