ఐపీఎల్ 2024లో భాగంగా నేడు పంజాబ్, కేకేఆర్ జట్లు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేశారు. కేకేఆర్ బ్యాటర్లు సాల్ట్ 75 పరుగులు, నరైన్ 71,వెంకటేశ్ అయ్యార్ 39, శ్రేయస్ 28, రస్సెల్ 24 పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ 2, హర్షల్, కరన్, చాహర్ తలో వికెట్ తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa