ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయనగరం జిల్లాలో 144 సెక్షన్ అమలు: కలెక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 11, 2024, 03:39 PM

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈనెల 13వ తేదీన జరగనున్న నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సి. ఆర్. పి. సి. -1973 చట్టం కింద 11వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. దీనిప్రకారం పోలింగ్ జరిగే ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించదంపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa