ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా గెలుపు కోసం ఓటు వేసిన సానుభూతిపరులకు కృతజ్ఞతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 14, 2024, 11:15 AM

పెడన పట్టణం టిడిపి కార్యలయం నందు పెడన నియోజకవర్గ కూటమి ఆభ్యర్ధి కాగిత కృష్ణప్రసాద్ మంగళవారం నాడు మీడియా తో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ, నిన్న జరిగిన ఎన్నికల్లో నా గెలుపు కోసం ఓటు వేసిన పెడన నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, మహిళామణులకు, అభిమానులకు, సానుభూతిపరులకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa