ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడుపు నొప్పితో ఓ వ్యక్తి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 28, 2024, 07:31 PM

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణంలోని బీసీ కాలనీలో కడుపునొప్పితో ఓ వ్యక్తి మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముందుగా పురుగులు మందు తాగిన వ్యక్తిని కుటుంబ సభ్యులు స్థానిక కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నొప్పితోనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa