ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌గా రాజమహేంద్రవరం: ఎంపీ పురందేశ్వరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 03, 2024, 08:05 PM

రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌ను రూ.250 కోట్లతో ప్రపంచస్థాయి రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేస్తామని బీజేపీ ఎంపీ పురందేశ్వరి తెలిపారు. ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పలువురు బీజేపీ నేతలతో కలిసి ఆమె రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. పుష్కరాలు జరిగే 2027లోగా పనులు పూర్తి చేస్తామన్నారు. స్టేషన్ సమస్యలపై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని పురందేశ్వరి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa