ఫిబ్రవరి 21న రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన : స్వామి స్వరూపానంద సరస్వతి
national | Suryaa Desk | Published :
Thu, Jan 31, 2019, 11:57 AM
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఫిబ్రవరి 21న శంకుస్థాపన చేస్తామని ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి చెప్పారు. ప్రయాగ్రాజ్లో కుంభమేళా సందర్బంగా జరిగిన సాధువుల సమావేశం ముగింపు సమయంలో స్వామి స్వరూపానంద్ ఈ విషయం ప్రకటించారు. ఫిబ్రవరి 21న ‘శిలాన్యాస్’ కార్యక్రమం చేపడతామని ఆయన అన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa