• విశాఖ జిల్లా ఆనందపురం మండలం గిడిజాల గ్రామ పరిధిలో భారత మహిళా ఔత్సాహిక పారిశ్రామికేవేత్తల సంఘానికి 55 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు.
• చ.మీ ఒక్కింటికి రూ.679 వంతున ఎకరం రూ. 27,47, 917 చొప్పున కేటాయించే షరతులపై మంత్రిమండలి ఆమోదం. పరిశ్రమలకు పెట్టుబడిగా రూ. 200 కోట్లు
• ఐదు వేలమందికి ఉపాధి.
జేగురుపాడులో ఇండస్ర్టియల్ పార్క్ ఏర్పాటుకు భూమి :
• తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం జేగురుపాడు గ్రామంలో 38.67 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు నిమిత్తం APIIC కాకినాడ జోనల్ మేనేజర్కు ఉచితంగా కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం.